భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదకొండవ శ్లోకము

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామహ్యమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

తాత్పర్యం :-

ఓ ప్రుదాకుమారా మానవులేట్లు నన్ను శరణు పొందురో అట్లే వారికి ఫలములోసంగుచుందును. మానవులు అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top